పసుపు కలిపిన పాలను తాగితే క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది

65பார்த்தது
పసుపు కలిపిన పాలను తాగితే క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది
పాలలో కొద్దిగా పసుపు, దాల్చిన చెక్క, అల్లం కలిపి వేడి చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలను 'గోల్డెన్ మిల్క్' అని అంటారు. పసుపులో కర్కుమిన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను కర్కుమిన్ తగ్గిస్తుంది. దీనికి ఉండే యాంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తాయి. అల్జీమర్స్,, కీళ్ల నొప్పులు, డిప్రెషన్ బారినపడే ప్రమాదాన్ని ఈ పాలు తగ్గిస్తాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

தொடர்புடைய செய்தி