దేశంలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా?

78பார்த்தது
దేశంలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా?
'జోహో' కో ఫౌండర్ రాధా వెంబు రూ.47,500 కోట్లతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. జోహో కార్ప్.. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్, టెక్, ఇంటర్నెట్ వెబ్ సంబంధిత సాధనాలను ఉత్పత్తి చేస్తుంది. రాధా వెంబు IIT మద్రాస్‌లో చదివారు. 1996లో సోదరుడితో కలిసి దీనిని స్థాపించారు. ఇందులో ఆమెకు 50% వాటా ఉంది. జోహోతో పాటు జానకి హైటెక్ ఆగ్రో లిమిటెడ్, హైలాండ్ వ్యాలీ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలకు ఈమె డైరెక్టర్.

தொடர்புடைய செய்தி