ధోనీ నా కొడుకు యువరాజ్ కెరీర్‌ని నాశనం చేశాడు, అతడిని నేను ఎప్పటికీ క్షమించను: యోగ్‌రాజ్

587பார்த்தது
ధోనీ నా కొడుకు యువరాజ్ కెరీర్‌ని నాశనం చేశాడు, అతడిని నేను ఎప్పటికీ క్షమించను: యోగ్‌రాజ్
తన కుమారుడి కెరీర్‌ను మహేంద్ర సింగ్ ధోనీ నాశనం చేశాడని టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. 'ధోనీని నేను ఎప్పటికీ క్షమించను. అతడు తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలి," అని యోగ్‌రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకా నాలుగైదేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడగలిగే నా కుమారుడి కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడని ఆరోపించారు. ప్రపంచకప్ గెలిచినందుకు యువరాజ్‌కు భారతరత్న ఇవ్వాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி