కుంభమేళాలో భక్తుల రద్దీ.. అమల్లోకి కఠిన ఆంక్షలు

71பார்த்தது
కుంభమేళాలో భక్తుల రద్దీ.. అమల్లోకి కఠిన ఆంక్షలు
రేపు మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్‌ జోన్‌’గా ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్‌ మొత్తాన్ని నో వెహికల్‌ జోన్‌గా మారుస్తామని అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி