251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు

78பார்த்தது
251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. అందులో 170 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు(అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడులు) ఉన్నాయంది. అలాగే మొత్తం 543 మంది ఎంపీలకు గాను 504(93 శాతం) మంది కోటీశ్వరులని పేర్కొంది. ఎన్నికైన మొత్తం ఎంపీల సగటు ఆస్తి రూ.46.34 కోట్లని తెలిపింది.

தொடர்புடைய செய்தி