మహిళలపై జరిగే నేరాలకు వెంటనే తీర్పు రావాలి: ప్రధాని మోదీ

567பார்த்தது
మహిళలపై జరిగే నేరాలకు వెంటనే తీర్పు రావాలి: ప్రధాని మోదీ
దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రధాని మోదీ శనివారం స్పందించారు. మహిళలపై జరిగే నేరాలకు సత్వరమే తీర్పులు రావాలి. మహిళలపై చోటు చేసుకొనే నేరాలపై సత్వరమే విచారణ పూర్తి అయి తీర్పులు రావాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రత సమాజానికి ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

தொடர்புடைய செய்தி