హీరో అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు

56பார்த்தது
హీరో అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు
హీరో అక్కినేని నాగార్జునపై ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువు కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. హీరో నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి చెప్పారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదును స్వీకరించి లీగల్ ఒపీనియన్‌కు పంపారు.

தொடர்புடைய செய்தி