తన నివాసంలో వినాయకుడి పూజ చేసిన సీఎం రేవంత్ (వీడియో)

55பார்த்தது
టీపీసీసీ నూతన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి వినాయకుడి పూజలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి గణపయ్య పూజలు చేశారు. పర్యావరణ హిత మట్టి గణనాథునికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం అర్చకుల ఆశీర్వచనం అందుకున్నారు. రాష్ట్ర ప్రజల ప్రశాంత వాతావరణంలో గణేష్ చతుర్థి వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி