అల్లూరికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు

56பார்த்தது
అల్లూరికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
నేడు స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 'గిరిజన, తాడిత పీడిత ప్రజలను స్వాతంత్య్ర సంగ్రామానికి సమాయత్తం చేసిన ఆ మహనీయుడి స్పూర్తితో మనం పురోగమించాలి. సమసమాజ స్థాపనకు శ్రీ అల్లూరి సీతారామరాజు చూపిన బాట మనకు ఆదర్శప్రాయం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி