అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. భారత గడ్డపై టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

60பார்த்தது
అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. భారత గడ్డపై టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
గ్రేటర్ నోయిడా వేదికగా అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా టాస్ వేయకుండానే రద్దు అయింది. వర్షంతోపాటు మైదానం చిత్తడిగా మారడంతో ఐదు రోజులూ ఆటను రద్దు చేస్తూ వచ్చారు. ఈ మేరకు భారత గడ్డపై ఓ టెస్టు మ్యాచ్ రద్దు కావడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. మొత్తం మీద 2,500 టెస్టుల సుదీర్ఘ చరిత్రలో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైన 8వ టెస్టు మ్యాచ్ ఇది.

தொடர்புடைய செய்தி