విమానాలకు బాంబు బెదిరింపులు.. మైనర్‌ అరెస్ట్

80பார்த்தது
విమానాలకు బాంబు బెదిరింపులు.. మైనర్‌ అరెస్ట్
విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఈ కేసులను సంబంధిత ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. మూడు విమానాలకు ఈ విధమైన బెదిరింపులకు పాల్పడిన ఓ మైనర్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారని కేంద్ర మంత్రి తెలిపారు. విమానయాన కార్యకలాపాలు సురక్షితంగా సాగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி