ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు బాంబు బెదిరింపు

74பார்த்தது
హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు యాజమాన్యం వెల్లడించింది. అప్రమత్తమైన అధికారులు బాంబు స్క్వాడ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పాఠశాలకు చేరుకున్న బాంబు స్క్వాడ్.. పాఠశాలలో అణువణువునా తనిఖీ చేస్తున్నారు. ఈ నెలలోనే రెండవసారి పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

தொடர்புடைய செய்தி