ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

64பார்த்தது
ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ముంబయి నుంచి న్యూయార్క్‌ బయలుదేరిన విమానాన్ని పైలట్‌లు ఢిల్లీకి మళ్లించారు. ప్రస్తుతం ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி