పడవ మునిగి.. ఆరుగురు మృతి

69பார்த்தது
పడవ మునిగి.. ఆరుగురు మృతి
సౌత్ అట్లాంటిక్‌లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి ఫాల్క్‌లాండ్ ఐలాండ్స్‌కు 320 కిలోమీటర్ల దూరంలో చేపల వేట సాగిస్తుండగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో పడవలో 27 మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி