అనారోగ్యంతో యాంకర్ రష్మి తాతయ్య మృతి

1120பார்த்தது
అనారోగ్యంతో యాంకర్ రష్మి తాతయ్య మృతి
ప్రముఖ యాంకర్, నటి రష్మి ఇంట విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధ పడుతూ రష్మి తాతయ్య చనిపోయారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తాజాగా వెల్లడించింది. 'చివరకు మా బామ్మను తాతయ్య స్వర్గంలో కలిశారు. ఆయన నిజమైన స్త్రీవాది. 17 ఆగస్టు 2024న మా తాతయ్య తుదిశ్వాస విడిచారు. బామ్మ-తాతయ్య మనసులు విడదీయలేనివి' అంటూ తమ బామ్మ తలకు తాతయ్య నూనె పెడుతున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி