లాల్‌బాగ్చా రాజా గణేష్ నిమర్జనం లో పాల్గొన్న అనంత్ అంబానీ (వీడియో)

68பார்த்தது
గణేష్ చతుర్థి 2024 పండుగ వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముంబైలోని గిర్గావ్ చౌపటీలో లాల్‌బాగ్చా రాజా గణేష్ విగ్రహం 'విసర్జన్'లో మంగళవారం జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పాల్గొన్నారు. ఆయనతో పాటు భార్య రాధిక మర్చంట్‌ సహా అంబానీ ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி