80 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

83பார்த்தது
80 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం
బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఒక గుడిసెలో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధ మహిళపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన వృద్ధురాలు బెగుసరాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

தொடர்புடைய செய்தி