భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం ఆఫర్ను తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీతో రూ.999 రీఛార్జ్ ప్లాన్ను ఎయిర్టెల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద అదనపు డేటాతో పాటు పలు ఓటీటీ ప్లాట్ఫామ్ల సబ్స్క్రిప్షన్ లభిస్తోంది. రూ.999 రీఛార్జ్తో మొత్తం 210GB డేటా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.