ఎస్‌ఎస్‌సీకి ‘ఆధార్‌ వెరిఫికేషన్‌’ అనుమతి

83பார்த்தது
ఎస్‌ఎస్‌సీకి ‘ఆధార్‌ వెరిఫికేషన్‌’ అనుమతి
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల గుర్తింపును తనిఖీ చేసేందుకు వీలుగా ‘ఆధార్‌ వెరిఫికేషన్‌’ అనుమతిని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌కు (ఎస్‌ఎస్‌సీ) కేంద్రం మంజూరు చేసింది. దీనివల్ల ఉద్యోగులు దరఖాస్తు చేసుకునే సమయంలోనూ, వివిధ స్థాయిల్లోనూ ఆధార్ వెరిఫికేషన్ సులభతరం కానుంది. 15 రోజుల కిందటే యూపీఎస్సీకి ప్రభుత్వం ఇటువంటి అనుమతిని మంజూరు చేసింది.

தொடர்புடைய செய்தி