అరవింద్ జుట్టంతా నిధులు వచ్చాయ్: రవళి రెడ్డి

70பார்த்தது
అరవింద్ జుట్టంతా నిధులు వచ్చాయ్: రవళి రెడ్డి
TG: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీపీసీసీ జనరల్ సెక్రటరీ రవళిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే కిషన్ రెడ్డికి ఎంత జుట్టు ఉందో అన్ని నిధులు కేంద్రం నుంచి వస్తాయని తెలంగాణ సమాజం అనుకుందన్నారు. కానీ.. ధర్మపురి అరవింద్‌కు బోడి గుండు మీద ఎంత జుట్టు ఉందో అన్ని నిధులు వచ్చాయని విమర్శించారు.

தொடர்புடைய செய்தி