ఉపాధ్యాయులను నియమించాలి

65பார்த்தது
లోకేశ్వరం మండలం రాజుర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ సోమవారం వీడీసీ ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్ పైజాన్ అహమ్మద్ కు వినతి పత్రం అందజేశారు. పాఠశాలలో
300 పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ బోధనకు సరిపడ ఉపాద్యాయులు లేక విద్యార్థులు చదువుకు దూరం అయితున్నారని అన్నారు వెంటనే అధికారులు స్పందించి పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.
వీడీసీ ఛైర్మన్ దాసరి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி