నిర్మల్: యూబిట్ కాయిన్ దందాపై ఈడీ దృష్టి

54பார்த்தது
నిర్మల్: యూబిట్ కాయిన్ దందాపై ఈడీ దృష్టి
నిర్మల్ కేంద్రంగా సాగిన నకిలీ యూబిట్ కాయిన్ దందాపై ఈడీ దృష్టి సారించింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే. ఇందులో నిర్మల్ తో పాటు మంచిర్యాల జిల్లా వారు బాధితులుగా ఉన్నారు. అయితే ఈ డబ్బులను క్రిప్టో కరెన్సీలోకి మార్చి దుబాయికి తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలో కేసు వివరాల గురించి నిర్మల్ పోలీసులకు శనివారం ఈడీ లేఖ రాసింది.

தொடர்புடைய செய்தி