నర్సాపూర్ (జి): రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

78பார்த்தது
నర్సాపూర్ (జి): రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం నర్సాపూర్ (జి) మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లోకేశ్వరం మండలం మన్మధ్ గ్రామానికి చెందిన సంగెం సురేశ్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళుతుండగా మండలంలోని తురాటి గ్రామ సమీపంలో 61వ జాతీయ రహదారిపై కారు చెట్టును ఢీ కొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி