ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

60பார்த்தது
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం కుంటాల మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ భాస్కర చారి వివరాల ప్రకారం లింబా(కె) గ్రామానికి చెందిన బొరిగాం రమేశ్ (42) కొన్నాళ్లుగా మద్యానికి బానిసై ఇంట్లో గొడవ పడేవాడు గురువారం మద్యం కోసం డబ్బులు కావాలని గొడవ పడి మద్యం మత్తులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య సంతోషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி