రివాల్వర్ తో చంపుతానని బెదిరింపులు... ముగ్గురు అరెస్ట్

66பார்த்தது
మంచిర్యాలలోని ఏసీసీలో ఈనెల 5న నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన జితేందర్ ను రివాల్వర్ తో చంపేందుకు ప్రయత్నించిన రామ్ టెంకీ అన్వేష్ తో పాటు భాను ప్రసాద్, అశోక్ లను అరెస్టు చేసినట్లు డిసిపి భాస్కర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో ఇన్స్పెక్టర్ బన్సీలాల్ స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో వారిని పట్టుకుని రివాల్వర్, ఎయిర్ పిస్టల్, రెండు కత్తులు, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

தொடர்புடைய செய்தி