అభివృద్ది పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం

69பார்த்தது
అభివృద్ది పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం
మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో రూ. 60. 90 లక్షల సాధారణ నిధులతో వివిధ వార్డులలో అభివృద్ది చేయాలని, 2016- 17, 2017- 18 సంవత్సరపు మిగులు నిధులు రూ. 400 లక్షలతో అభివృద్ది చేయాలని, పట్టణంలో మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సల్ల మహేష్, కమిషనర్ మారుతీ ప్రసాద్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி