వైద్యం వికటించి వివాహిత మృతి

80பார்த்தது
వైద్యం వికటించి వివాహిత మృతి
పిఎంపి వైద్యం వికటించి నస్పూర్ నాగార్జున కాలనీకి చెందిన చింతం శ్రీలత (24) మృతి చెందింది. ఎస్సై సుగుణాకర్ వివరాల ప్రకారం శ్రీలతకు జ్వరం రావడంతో పిఎంపి వద్ద చికిత్స చేయించారు. ఆమె వాంతులు, మలమూత్ర విసర్జన చేసుకోవడంతో భర్త రాజు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించగా చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు.

தொடர்புடைய செய்தி