మహాలక్ష్మి ధృవపత్రాలు అందజేత

76பார்த்தது
మహాలక్ష్మి ధృవపత్రాలు అందజేత
కాంగ్రెస్ ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో మహిళలకు రూ. 500 గ్యాస్ సిలిండర్ ధ్రువపత్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగయ్య, మనోహర్, తిరుపతి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி