మందమర్రి జిఎం కార్యాలయంలో స్వచ్ఛత కార్యక్రమం

78பார்த்தது
కేంద్ర ప్రభుత్వం బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు స్వచ్ఛత 4. 0 ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మందమర్రి ఏరియా జిఎం కార్యాలయంలో జిఎం దేవేందర్ ఆధ్వర్యంలో పరిసరాలను శుభ్రం చేసి చెత్తాచెదారం తొలగించారు. జిఎం మాట్లాడుతూ, స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 4. 0 లో భాగంగా పని స్థలాల్లో పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాలు, కాలనీల సుందరీకరణ మొదలైన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி