గుడిహత్నూర్‌లో కొనసాగుతున్న ఏజెన్సీ బంద్

76பார்த்தது
గుడిహత్నూర్‌లో కొనసాగుతున్న ఏజెన్సీ బంద్
గుడిహత్నూర్ మండల కేంద్రంలో మంగళవారం ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తుడుం దెబ్బ ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఏజెన్సీ బంద్ గుడిహత్నూర్ మండల కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆదివాసి సంఘాల నాయకులు మండల కేంద్రంలో తిరుగుతూ తెరిచిఉన్న షాపులను బంద్ చేయించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో అందోలనకు దిగి నిరసన తెలిపారు. జీవో నెంబర్ 3 యధావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీలో ప్రత్యక్ష డిఎస్పి వేయాలని ఆదివాసుల నాయకులు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி