ఘనంగా కుంకుమార్చన కార్యక్రమం

1026பார்த்தது
తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో గల శ్రీ రామాలయంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఆలయంలో నియమనిష్టలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி