వాహనం ఢీకొని యువకుడు మృతి

60பார்த்தது
వాహనం ఢీకొని యువకుడు మృతి
తాండూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని జాతీయ రహదారి సుమంగళి ఫంక్షన్ హాల్ ఎదుట గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్ పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అయితే మృతి చెందిన యువకుడిని బెల్లంపల్లికి చెందిన సతీష్ గా గుర్తించినట్లు స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி