ఉపాధ్యాయుల భర్తీతో విద్యార్థుల ఇబ్బందులు పరిష్కారం

70பார்த்தது
ఉపాధ్యాయుల భర్తీతో విద్యార్థుల ఇబ్బందులు పరిష్కారం
నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయుల భర్తీతో విద్యార్థుల ఇబ్బందులు పరిష్కారం కానున్నాయని, వారికి నాణ్యమైన భోధన అందిస్తూ విద్యార్థుల ఉన్నతికి కృషి చేయాలని కలెక్టర్ రాజార్షిషా అన్నారు. డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఆదిలాబాద్ డైట్ కళశాలలో కొనసాగుతున్న ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఎస్జిటి, ఎస్ఎ లకు వేర్వేరుగా కౌంటర్ లను ఏర్పాటు చేసి పరిశీలన జరుపుతున్నట్లు అధికారులు వివరించారు.

தொடர்புடைய செய்தி