కదులుతున్న కారులో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

546பார்த்தது
కదులుతున్న కారులో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్ మథురలో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ మైనర్ బాలిక సరుకుల కోసం షాపుకి వెళ్లడంతో నీరజ్ అనే వ్యక్తి బాలికకు మత్తుమందు కలిపిన వాటర్ బాటిల్ ఇచ్చాడు. నీళ్లు తాగిన బాలికకు స్పృ‌హతప్పి పడి పోయింది. నీరజ్ తన ఫ్రెండ్స్ బాలికను ఎత్తుకెళ్ళి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం చేసి, బర్సానా రోడ్ ఫ్లై ఓవర్ కింద పడేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி