సైబర్‌ స్కామ్‌లో చిక్కుకున్న 540 మంది భారతీయులకు విముక్తి

81பார்த்தது
సైబర్‌ స్కామ్‌లో  చిక్కుకున్న 540 మంది భారతీయులకు విముక్తి
మయన్మార్‌లో స్కామ్ కార్యకలాపాల్లో చిక్కుకున్న 540 మంది భారతీయులకు విముక్తి లభించింది. వేరే ఉద్యోగాల కోసం వెళ్లి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకున్న వీరిని అక్కడి యంత్రాంగం కాపాడింది. ఈ క్రమంలోనే తొలుత థాయ్‌లాండ్‌కు వెళ్లి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు పలువురు ఉన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ చొరవతో వీరిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు.

தொடர்புடைய செய்தி