తిరుమల దైవంతో పెట్టుకున్నందుకే వైసీపీకి 11 సీట్లు: హోంమంత్రి అనిత

65பார்த்தது
తిరుమల దైవంతో పెట్టుకున్నందుకే వైసీపీకి 11 సీట్లు: హోంమంత్రి అనిత
దేశవ్యాప్తంగా ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు. తిరుమల దైవంతో పెట్టుకున్నందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని దుయ్యబట్టారు. చేసిన తప్పునకు పశ్చాత్తాప పడకుండా బుకాయిస్తారా? అంటూ మండిపడ్డారు. దమ్ముంటే జగన్‌ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

தொடர்புடைய செய்தி