చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

54பார்த்தது
చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు
ఎక్స్ వేదికగా ఆదివారం సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘నారద ముని ఒక రోజు శ్రీకృష్ణుడిని అడిగాడు.. ప్రభూ! చంద్రబాబు, ఆయన సుపుత్రుడు లోకేశ్ ఎల్లప్పుడూ దుఃఖంలోనే ఎందుకుంటారు?. దానికి శ్రీకృష్ణుడు జవాబు ఇస్తూ.. ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. కానీ, చంద్రబాబు, లోకేశ్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు.’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

தொடர்புடைய செய்தி