వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటన

69பார்த்தது
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటన
కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. కేసరపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. నష్ట తీవ్రతను రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రులు అచ్చెన్న, కొల్లు రవీంద్ర తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி