మాజీ ఎంపీ మేకపాటితో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి భేటీ

74பார்த்தது
మాజీ ఎంపీ మేకపాటితో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి భేటీ
నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో స్థానిక రాజకీయ పరిస్థితులతో పాటు పలు అంశాలను చంద్రశేఖర్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు.

தொடர்புடைய செய்தி