కోటంరెడ్డితో మరో వైసీపీ కార్పొరేటర్ మర్యాదపూర్వక భేటీ

82பார்த்தது
కోటంరెడ్డితో మరో వైసీపీ కార్పొరేటర్ మర్యాదపూర్వక భేటీ
నెల్లూరు రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతోంది. ఆదివారం సాయంత్రం 41వ డివిజన్ కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, వైసీపీ డివిజన్ ఇంచార్జ్ కువాకల్లు బాబ్జి తదితరులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி