జిల్లా కలెక్టర్ తో కోటంరెడ్డి భేటీ

62பார்த்தது
జిల్లా కలెక్టర్ తో కోటంరెడ్డి భేటీ
నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వరద బాధితులకు వివిధ నేతలు అందజేసిన మూడు లక్షల ఐదు వందల రూపాయల చెక్కును బుధవారం అందజేశారు. 20వ డివిజన్ ఇస్కాన్ సిటీకి చెందిన పమ్మిడి శ్రీనివాసుల, వారి కుమారులు మోహిత్ ఈశ్వర్ , చరిత్ బాబు లక్ష , నెల్లూరు హోటల్ అసోసియేషన్ లక్ష, నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మరో లక్ష అందించిందన్నారు.

தொடர்புடைய செய்தி