రూ.20 లక్షలతో గాంధీనగర్ పార్క్ అభివృద్ధి పనులు

76பார்த்தது
రూ.20 లక్షలతో గాంధీనగర్ పార్క్ అభివృద్ధి పనులు
నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్ లో పార్కు అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, రాజా నాయుడు, టీ. మమతారెడ్డి, గుద్దేటి చెంచయ్య, అస్లాం, జిలాని, బిజెపి నేత మొగరాల సురేష్, కొండేటి శివారెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி