అవినీతి నిర్మూలన మోడీతోనే సాధ్యం: సురేష్ రెడ్డి

56பார்த்தது
అవినీతి నిర్మూలన మోడీతోనే సాధ్యం: సురేష్ రెడ్డి
అవినీతి నిర్మూలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే సాధ్యమని, భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయాలని కాంగ్రెస్ చూస్తుందని కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. బుధవారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం అయినా మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా నరేంద్ర మోడీ బిజెపి పార్టీలో అంచులంచెలుగా ఎదిగారన్నారు.

தொடர்புடைய செய்தி