ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సహకారం మరువలేనిది

64பார்த்தது
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సహకారం మరువలేనిది
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సహకారం మరువలేనిదని మత్స్యకార టిడిపి నాయకులు ఆవుల వాసు అన్నారు. విడవలూరు మండలంలోని రామచంద్రపురం పంచాయతీ కొత్తూరులో వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులలో క్రీడా నైపుణ్యతను పెంపొందించేందుకు వాలీబాల్ కు సంబంధించిన క్రీడా ప్రాంగణం అవసరమని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி