వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేత (వీడియో)

67பார்த்தது
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్, వైసీపీ నాయకురాలు గంటా పద్మశ్రీ టీడీపీలో చేరారు. ఆమెతో పాటు పలువురు వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నారా లోకేష్ వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி