ఏపీలో ఉద్యోగాల పేరిట మోసం

68பார்த்தது
ఏపీలో ఉద్యోగాల పేరిట మోసం
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట తమని మోసం చేశారంటూ పలువురు బాధితులు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావు అనే వ్యక్తి హైకోర్టులో, రైల్వేలో అటెండర్ పోస్టులు ఉన్నాయంటూ నమ్మించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షల చొప్పున వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி