గ్యాంగ్‌రేప్ కేసులో పురోగతి

65பார்த்தது
గ్యాంగ్‌రేప్ కేసులో పురోగతి
శ్రీ సత్యసాయి జిల్లాలో శనివారం అత్తాకోడళ్లపై గ్యాంగ్‌రేప్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో పురోగతి వచ్చింది. ఘటనలో ఆరుగురు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

தொடர்புடைய செய்தி