ఫుడ్ కోర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

63பார்த்தது
ఫుడ్ కోర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
ఒంగోలు నగరంలోని పివిఆర్ స్కూల్ నందు నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫుడ్ కోర్టు పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు శనివారం పరిశీలించారు. ఫుడ్ కోర్ట్ పనుల పురోగతిని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. పనులు నాణ్యతగా చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, కార్పోరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி