నేటి నుండి జిల్లాలో గ్రామ సభలు నిర్వహణ: కలెక్టర్

65பார்த்தது
నేటి నుండి జిల్లాలో గ్రామ సభలు నిర్వహణ: కలెక్టర్
ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టే పనులను గుర్తించేందుకు అక్టోబర్ 2వ తేదీ గ్రామసభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి మంగళవారం మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రజల అభిప్రాయాలను, స్థానిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకొని వాస్తవ ప్రణాళికలు రూపొందించాలన్నారు.

தொடர்புடைய செய்தி