సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పొలాన్ని సాగు చేయాలి: కలెక్టర్

58பார்த்தது
సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పొలాన్ని సాగు చేయాలి: కలెక్టర్
సేంద్రియ వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. కొత్తపట్నం మండలంలోని మోటుమాలలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనాల వినియోగాన్ని తగ్గించి పంటల దిగుబడులు పెరిగేలా రైతులకు అవసరమైన సూచనలు ఇవ్వటమే లక్ష్యంగా పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி